సమ్మె సైరన్ మోగిన నాటినుంచి నిరవధిక చర్చలతో టాలీవుడ్ హీటెక్కిపోయింది. స్టూడియోలు, అవుడ్డోర్ యూనిట్లు షూటింగులకు సహకరించొద్దంటూ శుక్రవారం ఫిల్మ్ఛాంబర్ ప్రకటన విడుదల చేయడంతో పరిస్థితి మరింత జటిలం
ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. పెండింగ్లో ఉన్న నాలుగునెలల వేతనాలు చెల్లించాలని శుక్రవారం 259 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనబా�
పాత పెన్షన్ అమలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మే 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు ఎస్సీఆర్ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ శంకర్రావు ఒక ప్రకటనలో తెలిపారు.
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన కోల్ ఇండియాలో మళ్లీ సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 16న ఒక్కరోజుపాటు మెరుపు సమ్మె చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.