మరుగున పడిన వారసత్వ సంపదకు ‘నమస్తే తెలంగాణ’ కారణంగా పునరుజ్జీవం దక్కింది. శిథిలావస్థకు చేరిన చారిత్రక కట్టడం తిరిగి పూర్వవైభవం సాధించింది. లింగంపేట మండల కేంద్రంలో గల పురాతన కట్టడమైన నాగన్న బావి ప్రారం�
ఎల్లారెడ్డి పట్టణం కోదండరామాలయంలోని మెట్లబావి, నీలకంఠేశ్వరాలయంలోని నందీశ్వర విగ్రహాలను పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి బృందం శుక్రవారం సందర్శించింది. ఈ సందర్భం
ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. రాజంపేట మండలకేంద్రంలోని మెట్ల బావిని శుక్రవారం పరిశీలించారు.
Minister Jagadish Reddy : సూర్యపేటలోని వారసత్వ ప్రదేశాల(Historical Sites)కు పూర్వ వైభవం తీసుకురావడానికి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Jagadish Reddy) శ్రీకారం చుట్టారు. ఆత్మకూరులోని 1300 ఏళ్ల మెట్ల బావి(Step Well)తో పాటు చెన్నకేశవ ఆలయ
Indore Temple | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని ఇండోర్లో (Indore) శ్రీరామనవమి (Ram Navami) వేడుకల సందర్భంగా మెట్లబావి (Step Well) పైకప్పు కూలి 36 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్
Madhya Pradesh | భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం( Indore City )లోని శ్రీ రామ నవమి వేడుకల సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది. సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు ఆలయ పరిసరాల్లో ఉన్న మెట్లబావి( Step Well ) స్ల�