పెద్దపల్లి జిల్లా ఓదెల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మిషన్ పరివర్తన, బాలల సంరక్షణ చట్టాలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బాలల పరిరక్షణ విభాగం సామాజిక కార్యకర్త వంగల శ్యామల మాట్లాడుతూ యువత �
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తిమ్మాపూర్ తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి సూచించారు. 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రామక్రిష్ణకాలనీ లో గ్రామస్థాయి వాలీ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు.
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరుట్ల సీఐ సురేష్ బాబు అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని కార్గిల్ చౌక్ జాతీయ రహదారి పై నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నిర�
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఏసీపీ వెంకటేశ్వర్లు రెడ్డి, సీడీపీవో భార్గవి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్�
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోటగిరి ఎస్సై సునీల్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో మత్తు పదార్థాల నిర్మూలన పై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
తమ రాష్ట్ర అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ మిజోరం సీఎం లాల్దుహోమాకు సూచించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘మిజోరం కొత్త సీఎం లాల్ దుహోమా మణిపూర్లోని తెంగ్న