గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకపు అమలును నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వును హైకోర్టు గురువారం మరోసారి పొడిగించింది. తుది ఉత్తర్వులు వెలువడే వరకు గత నెల 30న వె
రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యుల నియామకం కోసం ప్రభుత్వం ఈ నెల 16న జారీ చేసిన జీవో 28 అమలును యథాతథస్థితిలో ఉంచాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31న జరిగే విచారణ వరకు స్టేటస్కో
Kaleswaram | కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. మూడో టీఎంసీపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు సవరించింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర�
ముంబై: మహారాష్ట్ర తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ‘తొందరపాటు అవాంఛనీయ పరిణామాలకు దారి తీస్తుంది’ అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. డిప్యూటీ స్పీకర్ పంపిన అనర్హత నోట�
రుణ యాప్ల ద్వారా ప్రజలను వేధించిన వ్యవహారంలో పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి జప్తుచేసిన రూ.15 కోట్లను విడుదల చేయాలన్న హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని ఎన్ఫోర్�