నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండ లం గుండూర్కు చెందిన నంబి వెంకటయ్య, అతడి దాయాదు ల మధ్య భూ తగాదా విషయమై కల్వకుర్తి పీఎస్లో కేసు నమోదైంది. స్టేషన్ బెయిల్ కోసం వెంకటయ్యను రెండో ఎస్సై రాంచందర్జీ రూ.1
నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్సై కృష్ణకుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. స్టేషన్ బెయిల్ కోసం ఓ వ్యక్తి వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
తోటి విద్యార్థిని దూషించి దాడిచేసిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు సాయిభగీరథ్ దుండిగల్ పీఎస్లో స్టేషన్ బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఇటీవలి కాలంలో దేశంలో నేర విచారణ, తీర్పు కూడా పోలీసుల పరిధిలోకి వెళ్లిన విచిత్ర పరిస్థితి నెలకొన్నది. దీంతోపాటు, ముద్దాయిలకు బెయిలు మంజూరు చేసే అధికారం కూడా పోలీసుల చేతిలోకే వెళ్లటం అనేక విపరీతాలకు తావిస