ప్రభుత్వ గుర్తింపు లేని కేఎన్ఎం 12510 రకం వరి ధాన్యాన్ని ప్రస్తుత వానకాలంలో కొనుగోలు చేయలేమని, రైతులు ఈ విషయాన్ని గమనించాలని రాష్ట్ర రైసు మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, మిర్యాలగూడ రై
ముదిరాజ్ కులస్తులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లో చేర్చాలని తెలంగాణ ముదిరాజ్ మహా సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు బల్ల సత్తయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
బీసీలకు 42 శాతం అమలు అయ్యేంతవరకు పోరాటం ఆగదని హక్కుల కోసం ధర్మ పోరాటం చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గీకురు రవీందర్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రాష్ట్ర బీసీ జేఏ�
వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణనే ధ్యేయంగా పనిచేస్తామని నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంజయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నీటి విద్యార్థులకు ఎంబీబీఎస్ సీ�
ఓటు చోరీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చింతల నిర్మలా రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల పట్టణం�
ఐక్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సర్వాయి పాపన్న గౌడ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు గొల్లపల్లి రామ గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని కేమర్ గార్డెన్ లో మల్లాపూర్ మండల గౌడ సంఘం ఏర్పాటుకు ఏర్పాటు శనివారం సమావే�