జీహెచ్ఎంసీలోని 24బార్లతోపాటు సరూర్నగర్, జల్పల్లి, మహబూబ్నగర్, నిజామాబాద్, బోధన్లో ఒక్కొక్క బార్కు రాష్ట్ర ఎక్సైజ్శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. వాటికి ఇంకా మూడ్రోజులే గడువు ఉండటంతో అందరిచూపు �
రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహించి బుధవారం పదవీ విరమణ చేసిన వీ కమలాసన్రెడ్డిని ప్రభుత్వం తిరిగి నియమించింది. సర్వీసును మరో రెండేండ్లు పొడిగించింది. ఈ మేరకు బుధవా�
తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్ల ఉత్పత్తి, సప్లయ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 2 వరకు గడువు పొడిగిస్తూ రాష్ట్ర ఎక్సైజ్శాఖ కమిషనర్ చెవ్వూరు హరికిరణ్ ఉత్తర్వులు జారీ చేసింది. విదేశీ, దేశీయ లికర్
వరుస అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తాజాగా మద్యం వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ఆర్బీ తిమ్మాపుర్ కొన్ని వందల కోట్ల అవినీ�
రాష్ట్ర ఎక్సైజ్శాఖ నియమ నిబంధనల మేరకే సోం డిస్టిలరీస్తోపాటు మరికొన్ని కంపెనీలకు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చిందని ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపా�