పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా తనకు భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) చీఫ్ పీటీ ఉష నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ తీవ్ర విమర్శలు చేసింది.
ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్లో అధిక బరువుతో అనర్హత వేటుకు గురై పతకం తృటిలో చేజారినా ‘ఖాప్ పంచాయత్' మాత్రం స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ను ఘనంగా సత్కరించింది. ఆదివారం వినేశ్ జన్మదినాన్ని పు�
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అనర్హత వేటుపై అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానం(కాస్) పూర్తి స్థాయి తీర్పును వెలువరించింది. ఈనెల 14న ఏకవాక్య తీర్పునిచ్చిన కాస్ స�
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఆశలు ఆవిరయ్యాయి. అధిక బరువుతో అనర్హత వేటుకు గురై వెండి పతకం కోసం వినేశ్ చేసిన అప్పీల్ను అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానం(కాస్) అనూహ్యంగా తిరస్కరించింది. పలు వాయిదాల
భారత కుస్తీ యోధురాలు వినేశ్ ఫోగాట్ ‘అనర్హత వేటు’పై తీర్పు మరోసారి వాయిదా పడింది. పారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్.. సరిగ్గా తుదిపోరుకు కొన్ని గంటల ముందు నిర�
ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో భారత మల్లయోధుల పతక హవా దిగ్విజయంగా కొనసాగుతున్నది. 1952లో కేడీ జాదవ్ చారిత్రక కాంస్యంతో మొదలైన రెజ్లింగ్ పతక ప్రస్థానం కొత్త పుంతలు తొక్కుతున్నది.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికింది. ఒలింపిక్ పతకం గెలవాలన్న తన కల నెరవేరకుండానే ఆమె ఆటపై ‘పట్టు’ సడలించింది. పారిస్లో సెమీఫైనల్స్ గెలిచి ఫైనల్స్కు అర్హత స�