పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రైతులు పరేషాన్ కు గురయ్యారు. ధర్మారంలోని సింగిల్ విండో గోదాం వద్ద యూరియా కోసం శుక్రవారం రైతులు పడిగాపులు గాశారు. కానీ యూరియా నంది మేడారం సింగి�
ప్రతీ నిరుపేదకు కష్టకాలంలో అండగా ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇంటింటికి మన కౌశిక్ అన్న కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఆయన గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో మాజీ సర్పంచ్ గొర్రె రాజవ్వ మైసయ్య కు చెందిన ఇల్లు షార్క్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధం కాగా వేములవాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు బుధవ�
S Jaishankar | ఉగ్రవాదంపై భారత్ వైఖరి మారదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. భవిష్యత్తులోనూ ఉగ్రవాదంపై దృఢంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణను ఆయన ప్రస్తావి�
న్యూఢిల్లీ : ఎన్నికల్లో ఉచిత హామీలపై సర్వోన్నత న్యాయస్ధానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని ఉచితాలను నిరోధించే చర్యలపై ఓ వైఖరితో ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని స