ఎస్సారెస్పీ రెండవ దశ కాల్వకు మాజీ ఎంపీ, కామ్రేడ్ భీమిరెడ్డి నర్సింహారెడ్డి పేరు పెట్టాలని వామపక్ష నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, కొత్తగట్టు మల్లయ్య, తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. తుంగతుర్తి మండల కే�
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను సోమవారం సిపిఎం నాయకులు పరిశీలించారు. ఎండిపోతున్న పంట పొలాలకు తక్షణమే సాగునీరు అందించి ఆదుకోవాలంటూ ఎస్సారెస్పీ కాల్వలోకి ద�
రెండో శనివారం, ఆదివారం సెలవులను స్వగ్రామంలో సంతోషంగా గడుపుదామని భర్త, భార్య ఇద్దరు పిల్లలు ఆనందంగా కారులో బయలు దేరారు.. ఆ సంతోషం ఎంతోసేపు నిలువలేదు.. వరంగల్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే వారిలో ముగ్గురు