నీళ్లు లేక ఎండుతున్న పొలాలను చూసి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. రిజర్వాయర్లో నీరున్నా కాలువలకు విడుదల చేయకపోవడంతో వేలాది ఎకరాల వరి పొలాలు ఎండిపోతున్నాయి.
ఎస్సారెస్పీ కాల్వ కట్టలు మాయమవుతున్నాయి. కొందరు ఏకంగా కట్టను తొలగించి, తమ భూమిలో కలుపుకొని పంటలు సాగు చేస్తుండగా, మరికొందరు మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అడిగే వారు లేకపోవడంతో రాత్రనకా, పగలనక
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మిగులు జలాలు వృథాగా పోవద్దన్న ఉద్దేశంతో నిర్మించిన వరద కాలువ నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున
ఎస్సారెస్పీ రెండవ దశ కాల్వకు మాజీ ఎంపీ, కామ్రేడ్ భీమిరెడ్డి నర్సింహారెడ్డి పేరు పెట్టాలని వామపక్ష నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, కొత్తగట్టు మల్లయ్య, తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. తుంగతుర్తి మండల కే�
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను సోమవారం సిపిఎం నాయకులు పరిశీలించారు. ఎండిపోతున్న పంట పొలాలకు తక్షణమే సాగునీరు అందించి ఆదుకోవాలంటూ ఎస్సారెస్పీ కాల్వలోకి ద�
రెండో శనివారం, ఆదివారం సెలవులను స్వగ్రామంలో సంతోషంగా గడుపుదామని భర్త, భార్య ఇద్దరు పిల్లలు ఆనందంగా కారులో బయలు దేరారు.. ఆ సంతోషం ఎంతోసేపు నిలువలేదు.. వరంగల్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే వారిలో ముగ్గురు