రాజకీయ లబ్ధి కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమా!బండి సంజయ్ది ఇంత చిల్లర తనమా?ఎమ్మెల్యే రఘునందన్రావు అతి తెలివి వ్యాఖ్యలపై విస్మయం 2 గంటల్లోనే పరీక్ష హాల్ నుంచి రావచ్చా అంటూ ప్రశ్నల వర్షం చేసిన తప్పు
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం ఫొటోలను ఉద్దేశపూర్వకంగా పరీక్ష హాల్ నుంచి బయటకు తీసుకొచ్చిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తోపాటు ఆయన పీఏలు పెండ్యాల రాజు, ఎదులాపురం నరేందర్కు పోలీసులు నోటీసులు జార
‘పది’ ప్రశ్నాపత్రం బహిర్గతం చేయడంలో పాత్రధారుడు.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్పై ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఇవేం పనులంటూ పలు ప్రాంతాల్లో బండి దిష్�
టెన్త్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ హస్తం ఉన్నదని పలువురు బీఆర్ఎస్ నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటే ప్రజల మనసులు గెలవాలే కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకూడదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హితవుపలికారు.
పేపర్ల లీకేజీపై బీజేపీ రెండు రోజుల్లోనే రెండు రకాల డ్రామాలు ఆడింది. వికారాబాద్లో పదో తరగతి తెలుగు పేపర్ లీక్ కాగానే నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు