రాత్రిపగలు కష్టపడి చదివి ఎన్నో ఆశలతో పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు అధికారుల నిర్లక్ష్యం, బాధ్యత రహిత్యం వల్ల తీవ్ర మనో వేదనకు గురి అవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులతో పాటు వారి భవిష్�
SSC Exams | వచ్చే నెల 3 నుంచి 13వ తేదీ వరకు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలను నిర్వ�
Telangana | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను శనివారం విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానుండగా, ఏప్రిల్ 2న ముగుస్తాయి. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 :30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
ఎస్సెస్సీ బోర్డు పేరుతో నకిలీ వెబ్సైట్లు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. వీటితో అసలైన బోర్డు వెబ్సైట్కు ఇబ్బందులున్నాయని, వెంటనే వాటిని తొలగించాలని బోర్డు అధికారులు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫి
పదో తరగతి వార్షిక పరీక్షలు 2024 మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తాయి. పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు శనివారం విడుదల చేశారు.
NMMS | నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షను ఈ నెల 10న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వాకంతో 8 మంది పదో తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలు రాయలేకపోయారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో చోటుచేసుకున్నది.
SSC Exams | పదో తరగతి వార్షిక పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన వెల్లడించారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠశాల-1లో సోమవారం ఉదయం పరీక్షా సమయంలో తెలుగు ప్రశ్నప
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 23న పది పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. టెన్త్ ఎగ్జామ్స్కు 5,08,143 మంది రిజిస్ట్రర్ చేసుకోగా, 5,03,114 మంది హాజరయ్�