జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో వానకాలం పంటలకు కాకతీయ, లక్ష్మీ, సరస్వతీ కాలువలకు గురువారం నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్ట ఎస్ఈ శ్రీనివాసరావు గుప్తా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాలువలతోప
SRSP water | ఎర్రగుంటపల్లి గ్రామ శివారులోని తూము నుంచి ఎస్సారెస్పీ(SRSP) కాలువ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ధర్మారం రైతులు ఆందోళన చేపట్టారు.
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలో ఈ యాసంగి సీజన్లో 24,150 ఎకరాల్లో వరి సాగు చేశారు. అందులో ఇప్పటికే సుమారుగా 1,500 ఎకరాల్లో వరి పూర్తిగా ఎండిపోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎస్సారెస్పి ద�