శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ) కాల్వలకు గోదావరి జలాలు విడుదల చేయాలని, చెరువులను నింపి పంటలకు సాగునీరందించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డి మాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతుల
ఎస్సారెస్పీ కాల్వలకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలనే డిమాండ్తో సోమవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాదయాత్ర చేపట్టనున్నారు. రాయపర్తి మండలంలోని మైలారం విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలోని ఎస్సా�
Farmers Protest | ఎస్ఆర్ఎస్పీ ( SRSP ) కాలువల ద్వారా కాళేశ్వరం గోదావరి జలాలు అందజేసి రైతులను ఆదుకోవాలని తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతులు నిరసన వ్యక్తం చేశారు.
పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ అనుబంధ గ్రామం దస్తగిరిపల్లి వద్ద 10 ఎల్ ఎస్ఆర్ఎస్పీ కాల్వకు కొందరు రైతులు పెట్టిన గండిని ఆదివారం అధికారులు పూడ్చివేశారు.
గతంలో ఉపాధి లేక ఎంతో మంది పొట్టచేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. పనిచేస్తే గానీ పూటగడవని పరిస్థితుల్లో అర్ధాకలితో అలమటించిపోయారు. రైతులు, కూలీలు, యువత పని కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న క్రమ�