మధ్యమానేరు ముంపు గ్రామాల్లో కొత్త దరఖాస్తుల సేకరణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వచ్చిన అర్జీలను ఏమి చేస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వకుండానే.. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరిట ముద్రించిన ఫారాల
మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర జలాశయం) ముంపు గ్రామాల్లో కొత్త దందా మొదలైంది. పాత ప్యాకేజీ ఇప్పిస్తామనే పేరుతో కొత్త దరఖాస్తుల స్వీకరణ జాతర ఆరంభమైంది. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో నడుస్తున్న ఈ వ్యవహారంలో పల�
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు కాళేశ్వరం జలాలతో ఎల్ఎండీ వారం రోజుల క్రితం నిండు కుండలా మారింది. 24.034 టీఎంసీల సామర్థ్యం గల లోయర్ మానేరు జలాశయంలో ప్రస్తుతం 23.947 టీఎంసీల స్టోరేజీతో పూర్తి స్థాయి నీటిమట్టం �
వరద కాలువ ద్వారా ఎస్సారార్ జలాశయానికి తరలుతున్న జలాలు రామడుగు, ఫిబ్రవరి 23: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్హౌస్లో బుధవారం రాత్రి 9.59 గంటలకు ప్రాజెక్టు అధికారులు ఎత్తిపోతలు