తిరుచానూరు: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిఆలయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గురువారం పూజలు చేశారు. ముందుగా ఆలయ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం స్వాగత�
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ అలమేలు మంగ అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కరోనా నేపథ్యంలో ఆలయం వద్దగల �
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లోభాగంగా శుక్రవారం శ్రీ పద్మావతి అమ్మవారు కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో దర్శనమిచ్చ�
తిరుపతి, జూలై : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం యాగం జూలై 24వ తేదీ వరకు ఆన్లైన్ వర్చువల్ విధానంలో జరుగనున్నది. ఈ యాగంలో భక్తులు త
తిరుపతి, జూలై : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఈ యాగం జూలై 24వ తేదీ వరకు ఆన్లైన్ వర్చువల్ విధానంలో జ�
ఈ నెల 20 నుంచి తిరుచానూరులో వార్షిక తెప్పోత్సవాలు | తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 20 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు.
తిరుపతి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 20 నుంచి 24వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా జరగనున్నాయి. కోవిడ్ మహమ్మారి నిబంధనల కారణంగా ఉత్సవమూర్తులను పుష