Sri Lanka Crisis | ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పొరుగు దేశంలో శ్రీలంకలో ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రపతి భవన్ను స్వాధీనం చేసుకున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మార్పు కోసం సమయం ఆసన్నమైందంటూ ని�
దేశం విడిచి పారిపోయారని ప్రచారం కొలంబోలో అధ్యక్షుడి నివాసం ముట్టడి ఆర్థిక, రాజకీయ సంక్షోభంపై తీవ్ర నిరసన రాజీనామాకు ఆందోళనకారుల డిమాండ్ శ్రీలంక అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన ప్రజలు అంతకుముందే లగేజీత�
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. నిరసనకారులు రాజపక్స ఇంటిని చుట్టుముట్టారు. ద�
కొలంబో : ఏడు దశాబ్దాల తర్వాత అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న శ్రీలంకలో ఇంధన కొరత తీవ్రమైంది. ఇంధన కోసం పెద్ద సంఖ్యలో జనం బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో సోమవారం శ్రీలంక దళాలు సోమవారం టోకెన్ల�
న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు మరోసారి సహాయం అందించింది. ద్వీప దేశంలో ఇంధన కొరతను తగ్గించేందుకు 40వేల మెట్రిక్ టన్నుల డీజిల్ను సరఫరా చేసినట్లు భారత్ మంగళవారం తెలిపి�
కొలంబో : ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో ప్రధాని మహింద రాజపక్స రాజీనామా అనంతరం రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా దేశంలో ఆర్థిక సంక్షోభం ఎదురవడంతో ప్రభుత్వాని�
కొలంబో : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఇంకా కొనసాగుతున్నది. ఈ క్రమంలో ప్రధాని మహింద రాజపక్స పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నది. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న విపక్షాల డిమాండ్కు తలొగ్గి.. ఈ మేరకు న
కొలంబో : పొరుగుదేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు లంక ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా అవసరమైన విదేశీ
కొలంబో : పొరుగు దేశంలో శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. ఈ క్రమంలో లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 17 మంది మంత్రులకు స్థానం కల్పించారు. మరో వైపు మంగ
న్యూఢిల్లీ : పొరుగు దేశమైన శ్రీలంక భారీ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరింది. ఇదే సమయంలో ఇంధన ధరలు, నిత్యావసర ధరలు భారీగా పెరిగడంతో పాటు సంక్షోభం ఏర్పడింది. అవసర�
న్యూఢిల్లీ: శ్రీలంక లాంటి పరిస్థితి, ఆర్థిక సంక్షోభం భారత్లో కూడా రావచ్చని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా కేంద్రం వద్ద
కొలంబో: విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయి, ద్రవ్యోల్బణం భారీగా పెరిగి, నిత్యావసరాలు కొండెక్కి సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ఇప్పుడు ఇండియా సాయం కోరింది. చమురు కొనడానికి 50 కోట్ల డాలర్లు