ఇటీవలే ముగిసిన పొట్టి ప్రపంచకప్ సందర్భంగా న్యూయార్క్లోని టీమ్హోటల్ ముందు శ్రీలంక క్రికెటర్లు ‘మందుపార్టీ’ చేసుకున్నారని వస్తున్న వార్తలపై ఆ దేశ క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది.
ICC: వరల్డ్ కప్లో వరుస ఓటములతో పాటు క్రికెట్ బోర్డు సభ్యులందరినీ తొలగిస్తూ ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉక్కిరిబిక్కిరవుతున్న శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ)కు మరో భారీ షాక్.
వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో శ్రీలంక విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో లంక 128 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ను చిత్తుచేసింది. వన్డేల్లో లంకకు ఇది వరుసగా పదో విజయం కావడం విశేషం.
Danushka Gunathilaka: లైంగిక దాడి ఆరోపణల కేసులో లంక క్రికెటర్ దనుష్క గుణతిలకను ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ క్రికెటర్పై శ్రీలంక క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. తక్షణమే అన�
క్రికెట్లో ఇండియా( Team India )తో సిరీస్ కోసం ప్రపంచంలోని ఏ బోర్డయినా ఆతృతగా ఎదురు చూస్తుంది. మన టీమ్తో ఆడితే వారిపై కాసుల వర్షం కురుస్తుంది మరి. తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఇండియాతో ఒక్క సిరీస్ �
కొలంబో: శ్రీలంక టూర్ కోసం సెకండ్ రేట్ ఇండియన్ టీమ్ను పంపించడంపై ఆ టీమ్ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది తమ క్రికెట్ను అవమానించడం కంటే ఏమాత్రం తక్కువ కాదని అన్నా�