హైదరాబాదీ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ మరోసారి సత్తా చాటింది. నైజీరియాలోని లాగొస్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీ మహిళల సింగిల్స్లో ఆమె రన్నరప్గా నిలిచింది.
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)-2024 ప్లేయర్ల వేలంలో భారత యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న శ్రీజను దక్కించుకునే�
డర్బన్ వేదికగా మే నెలలో జరిగే ప్రతిష్ఠాత్మక ప్రపంచ టేబుల్టెన్నిస్ చాంపియన్షిప్(డబ్ల్యూటీటీసీ) ఫైనల్స్కు తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ అర్హత సాధించింది.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారిణి ఆకుల శ్రీజ సోమాజిగూడలోని తన నివాసంలో మొక్కలు నాటింది. ఇటీవల బర్మింగ్హామ�
టాలీవుడ్ (Tollywood) హీరో రాంచరణ్ (Ram Charan) చాలా కాలంగా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ తో తీరిక లేకుండా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. షూటింగ్ షెడ్యూల్తో ఆలస్యమైనా మొత్తానికి తన అక్కాచెల్లెళ్లను రాఖీ స్పెషల్ లంఛ్