రేణికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004-05లో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని సాయిరాం గార్డెన్ లో పూర్వ విద్యార్థులు అంతా కలిశా
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్లో యువతకు ప్రాధాన్యం కల్పించేందుకు పార్టీ నిర్ణయం తీసుకున్నదని, కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
యువత అందదండలతోనే రాష్ట్రం పురోగతి సాధించిందని, యువత తీసుకునే నిర్ణయాలు భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. హైదరాబాద్లో స్థిరపడిన ధర్మపురి నియోజకవర్గ యువతతో మంత్రి కొప�
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డబ్బు మదం, అహంకారంతోనే విర్రవీగుతున్నారని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, కేఎంసీ మేయర్ నీరజ, బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు బహిరంగ సభలను తలపిస్తున్నాయి. మండలాలు, మున్సిపాలిటీలవారీగా సమ్మేళనాలు కొనసాగుతున్నాయి.
వ్వంపేట మండలంలోని దొంతి జీవన్దివ్య గార్డెన్లో మండల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ తెలిపారు. ఈ సమావేశానికి మంత్రి తన్నీరు హరీశ్రావు, బీఆర్ఎస్ మెదక్ జిల్ల