దేశీయ ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్జెట్ విమానం చిక్కుల్లో పడింది. 18 రోజుల వ్యవధిలోనే సాంకేతిక లోపంతో ఈ సంస్థ విమానాలు ఎనిమిది సార్లు అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి. నిన్న (మంగళవారం) ఢిల్లీ నుంచి దు
ఢిల్లీ నుంచి జబల్పూర్కు బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో పొగలు చెలరేగాయి. దీంతో ఊపిరాడక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. విమానం టేకాఫ్ అయిన కాసేపట్లోనే పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఎయిర్ సిబ్బంద
స్పైస్ జెట్ సంస్థకు చెందిన బోయింగ్ బి737 విమానం గాలిలో ఒక్క సారిగా కుదుపులకు గురైంది. దీంతో 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇందులో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయని, అయితే వారి ప్రాణాలకు వచ్చే ముప్పు లేద