ఈ వేసవిలో విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా విద్యుత్శాఖ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసచారి వెల్లడించారు. సాధారణ వినియోగద�
రాబోయే వర్షాకాల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సన్నద్ధమైంది. ఈ మేరకు జూన్ నుంచి అక్టోబర్ వరకు మాన్సూన్ యాక్షన్ప్లాన్ రూపకల్పనకు సిద్ధమైంది.స్టాటిక్ లేబర్ టీంలు, మినీ మొబైల్ �
నిజామాబాద్ నగరపాలక సంస్థ ఆస్తి పన్ను వసూలు ప్రక్రియను వేగవంతం చేసింది. వందశాతం వసూలు చేయాలని ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని, ఆ దిశగా అధికారులు కృషి చేస్తున్నారు. ఆస్తి పన్ను వసూలులో నిజామాబాద్ మున�
సైబర్ నేరాలను మెరుపు వేగంతో దర్యాప్తు చేస్తే.. నేరగాళ్లను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని నగర పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.
కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్తున్నది.
గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ (సీతక) అన్నారు.