జగిత్యాల పట్టణంలో జగిత్యాల టౌన్ పోలీసులు శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నెంబర్ ప్లేట్, బండి పత్రాలు సరిగ్గా లేని 70 వాహనాలను గుర్తించి, వాటిని సీజ్ చేశారు.
రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఉంచాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల పోలీస్ స్టేషన్ను బుధవారం సందర్శించిన ఎస్పీకి మెట్ప�
Special assembly session | చాలా కాలంగా పెండింగ్లో ఉంచిన పది బిల్లులను తమిళనాడు గవర్నర్ తిప్పి పంపారు. ఈ నేపథ్యంలో శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం (Special assembly session) నిర్వహించాలని సీఎం ఎంకే స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది
తెలంగాణలో తైవాన్ పెట్టుబడులకు ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. శుక్రవారం తనతో సమావేశమైన తైవాన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్�
‘పడుగు పేకల అల్లిక కాదు. రంగుల అద్దకం అంతకంటే కాదు. కులవృత్తి కానేకాదు. చేనేత అందమైన ఆర్ట్. సృజనాత్మక వ్యక్తీకరణ..’ అంటున్నది కార్వాన్కు చెందిన కందగట్ల కుటుంబం. వంశపారంపర్యంగా ఇంటినే కార్ఖానాగా మార్చుక�
ప్రభుత్వ రంగ సంస్థ కెనరా బ్యాంక్..డిపాజిట్ దారులను ఆకట్టుకోవడానికి సరికొత్త టర్మ్ డిపాజిట్ స్కీంను ప్రవేశపెట్టింది. 333 రోజుల కాలపరిమితితో కూడిన ఈ డిపాజిట్ స్కీంలో రూ.2 కోట్ల లోపు డిపాజిట్ చేసుకునే �
అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణకు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో టీఆర్ఎస్ పరకాల నియోజకవర్గ విస్త�
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన కొండ నిర్మల, దుర్గయ్య చేనేత దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు జగన్నాథం(40), మనోహర్(36), కూతురు ఉన్నారు. అందరి పిల్లల మాదిరిగానే వీరు కూడా ఆడుతూ పాడుత�
కాలాన్ని గౌరవించుకోవడం ప్రకృతిని పరిరక్షించుకోవడమే ఉగాది పండుగ ప్రధాన సందేశమని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే భారతీయ
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను టీటీడీ శనివారం విడుదల చేసింది. ఏప్రిల్ మాసానికి సంబంధించిన రూ.300 స్పెషల్ దర్శనం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉ�