Srisailam Temple | భ్రమరాంబ, మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు శ్రీశైలం దేవస్థానం కీలక సూచనలు చేసింది. ఆర్జితసేవలు, దర్శనం టికెట్లను ముందస్తుగా పొందేందుకు వీలుగా ఆన్లైన్ విధానాన్ని రూపొందించింది.
Srisailam | శ్రీశైలం మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. భక్తులకు స్పర్శ దర్శనాలు కల్పించనున్నట్లు పేర్కొంది. శ్రావణ మాసోత్సవాల్లో భక్తుల రద్దీ నేపథ్యంలో ఈ నెల 15 నుంచి 19 వరకు ఐదురోజుల పా�
శ్రీశైలం : ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఓ వైపు స్పర్శ దర్శనాలు, మరో వైపు భక్తులకు దర్శనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో దేవస్థానం మల్లికార్జున స్వామ�
శ్రీశైలంలో ఇవాల్టి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి. గర్భాలయ అభిషేకం, కుంకుమార్చన, ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియడంతో...
శ్రీశైలంలో మహాశివరాత్రి శివదీక్ష విరమణ కార్యక్రమం ప్రారంభమైంది. భక్తుల రద్దీ అధికం కావడంతో గతంలో ప్రకటించిన మల్లన్న స్పర్శ దర్శనాన్ని అధికారులు రద్దు చేశారు. దాంతో భక్తులు తీవ్ర నిరాశకు లోనై...