అంతరిక్ష పరిశోధనలో దూకుడుగా వెళ్తున్న భారత్ మరో కీలక మైలురాయిని దాటబోతున్నది. ఇప్పటివరకు మానవరహిత ప్రయోగాలపైనే దృష్టిసారించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు మానవ సహిత యాత్రల దిశగా అడుగుల�
ISRO | సొంత సైకిళ్లపై శాస్త్రవేత్తలే రాకెట్ల సామగ్రిని మోసుకెళ్లిన ఆనాటి నుంచి నేటి వెలుగుల వరకు ఇస్రో ప్రయాణం అనితర సాధ్యమైనది. ప్రయోగాలు చేసేందుకు సొంత వేదిక లేకపోవడంతో విదేశీ లాంచ్ప్యాడ్ల నుంచి ప్రయో
గుర్తించిన చైనా రోవర్ యూటూ బీజింగ్: చైనాకు చెందిన యూటూ-2 రోవర్ చంద్రుడిపై ఓ వింత నిర్మాణాన్ని గుర్తించింది. ఘనాకారంలో ఉన్న ఈ నిర్మాణాన్ని చైనా ‘రహస్య గుడిసె’గా పిలుస్తున్నది. యూటూ రోవర్ చందమామపై వాన్�
వాషింగ్టన్: ఫుట్బాల్ స్టేడియం అంత పరిమాణమున్న ఒక భారీ గ్రహశకలం భూమివైపు దూసుకొస్తున్నది. ఈ నెల 24న ఇది భూమికి అత్యంత చేరువగా వెళ్లనున్నదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వెల్లడించింది. ‘2008 గో20’గా �
కనుగొన్న భారతీయ శాస్త్రవేత్తలున్యూఢిల్లీ, జూలై 10: అత్యంత వేగంగా పరిణామం చెందుతున్న ఓ ప్రకాశవంతమైన సూపర్నోవాను భారతీయ పరిశోధకులు తాజాగా గుర్తించారు. దీని చుట్టూ శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఉన్నట్టు �
బెంగళూరు: సూర్యుడి బాహ్య ఉపరితలంలో విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉండటానికి గల కచ్చితమైన కారణాలను కనుగొనే దిశగా అడుగులు పడ్డట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 మిషన్లోని సాఫ్ట్ ఎ�