Narayanapet | మక్తల్ మండల పరిధిలోని బొందలకుంట గ్రామ స్టేజి సమీపంలో జాతీయ రహదారి 167పై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతం గురువారం ఉదయం పరిశీలించారు.
గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సీఎం కప్ దోహదపడుతుందని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. శనివారం పట్టణ సమీపంలోని డీఎంహెచ్వో కార్యాలయం నుంచి సత్యనారాయణ చౌరస్తా వరకు నిర్వహించ�
భూ తగాదాల నేపథ్యం లో దాయాదుల చేతిలో గు వ్వలి సంజీవ్ (28) దారుణ హ త్యకు గురైన ఘటనకు సంబంధించి ఐ దుగురిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. ఈమేరకు ఆయన ఊట్కూర్ పోలీస్ స్టేషన్లో విలేక�
గోవులను అ క్రమంగా రవాణా చేసినా, వధించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎ స్పీ యోగేశ్ గౌతమ్ అన్నారు. శనివారం ప ట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులు, పశువైద్యాధికారులు, వీహెచ్ పీ నాయకులత�
శాసన ఎన్నికల నిమిత్తం వచ్చిన ప్రతిపిర్యాదులను తక్షణమే స్పందించడంతోపాటు పరిష్కారించాలని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండ చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్.రవి నాయక్ అన్నారు. బుధవారం జిల్లా అధ�
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు, మద్యం, ఇత ర విలువైన వస్తువులు తీసుకెళ్తే చర్యలు తీ సుకుంటామని ఎస్పీ యోగేష్ గౌతం హెచ్చరించారు. గురువారం ఎస్పీ కార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జి ల్లాలోని వివిధ �
అధికారులు అప్రమత్తంగా ఉండి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నారాయణపేట ఎస్పీ శ్రీహర్ష, ఎస్పీ యోగేష్గౌతమ్ స్పష్టం చేశారు. మంగళవారం మండలంలోని ఊట్కూర్, చిన్నపొర్ల, పెద్దపొర్ల, �