యూపీలోని ‘సంభల్' హింసాత్మక ఘటనలపై వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ప్రయత్నించింది. శనివారం ఎస్పీ బృందం సంభల్ చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు
రావుస్ ఘటనపై పార్లమెంట్లో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరిగింది. ముగ్గురు విద్యార్థుల మృతి ఘటనపై దర్యాప్తు జరపాలని, ఇలాంటి ఘటనలు మరోసారి చోటుచేసుకోకుండా తగిన చర్యలు చేపట్టాలని లోక్సభలో విపక్ష
కుటుంబ పాలన.. కుటుంబ పాలన.. నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్లినా ఇదే రాగం ఎత్తుకున్నారు. అయితే మోదీ వాదన తప్పంటూ ప్రజలు ఒకే కుటుంబాలకు చెందిన వారిని ఓట్లు వేసి గెలిపించారు. తెలంగాణలో మాజీ మంత్రి జానారెడ్డి కుమార�
చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు కాంగ్రెస్కి ఇంకా పెద్దరికం మీద ఆశ చావడం లేదు. బీజేపీని ఎదిరించే శక్తి లేక, సొంతంగా అధికారంలోకి వచ్చే సత్తువ లేక, ప్రాంతీయ పార్టీల భుజాలమీదికెక్కి సింహాసనం అందుకోవాలని
CM KCR | దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్.. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో
లక్నో: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంతోపాటు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పార్టీల నేతలపై అవినీతి ఆరోపణలతోపాటు ఇతర కేసులు నమోదు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ మ�