ఉష్ణోగ్రతలు చల్లబడినా కరెంట్ డిమాండ్ పెరుగుతుండడంతో దక్షిణ డిస్కం అధికారుల్లో టెన్షన్ పెరుగుతున్నది. అసలే వేసవికాలం.. అందునా డిమాండ్ పీక్ స్థాయికి చేరే సమయంలో గ్యాస్ కొరత పేరుతో విద్యుత్ స్టవ్
దక్షిణ డిస్కంలో ఇటీవల జరిగిన బదిలీలు, ఇతర అంశాలపై జరిగిన అవకతవకలతో సంస్థ ప్రతిష్టకు భంగం ఏర్పడుతున్నదని భావించిన ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పలు విభాగాలకు చెందిన డైరెక్టర్ల బాధ్యతలు మార్చారు.