జొన్న రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. కొనుగోళ్లలో జాప్యం, అకాల వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. పంట కొనుగోళ్లలో తరుగు కూడా అన్నదాతలకు గుదిబండగా మారింది.
ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. కొనుగోళ్లలో జాప్యం, అకాల వర్షాల కారణంగా నష్టపోతున్న రైతులు, పంట కొనుగోళ్లలో కోతల కారణంగా నష్టపోవాల్సిన దుస్థితి నెలకొన్నది. యాసంగిలో రైతులు �
జొన్న రైతులు పంటను విక్రయించడానికి పడిగాపులు కాస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 12 మార్కెట్లలో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా జొన్నలను మద్దతు ధర క్వింటాలుకు రూ.3371తో సేకరిస్తున్నది.
ప్రకృతి వైపరీత్యాలను అధిగమించి, అహర్నిశలు శ్రమించి సాగు చేసిన పంట ఉత్పత్తులను విక్రయించడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. జొన్న పంట కోతకు రాగా.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం మిన్నకుం�
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నది. పంట సాగు చేసింది మొదలు కొనుగోలు వరకు ప్రభుత్వం రైతుల వెన్నంటే ఉంటున్నది. రైతుబంధుతో పెట్టుబడి సాయం, పంట చేతికొచ్చాక ప్రభుత్వమే కొంటున్నది. ద�