ఇండ్లపై సోలార్ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీలను గణనీయంగా పెంచింది. పీఎం సూర్య ఘర్-ముఫ్త్ బిజిలీ యోజన కింద 2 నుంచి 7 కిలోవాట్లలోపు సామర్థ్యంతో కూడిన చిన్న యూనిట్ల�
పల్లెల్లో సౌర వెలుగులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో గృహాలకు, వ్యవసాయానికి 24గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నది.
రాష్ట్రంలో హరిత శక్తి (గ్రీన్ ఎనర్జీ) వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పౌర సరఫరాల సంస్థకు చెందిన గోదాముల్లో సౌర విద్యుత్తు వ్యవస్థ (సోలార్ యూనిట్)లను ఏర్పాటు చేయాలని నిర్ణయించి
బోయే మూడు నెలల్లో తెలంగాణలోని పల్లెలు సోలార్ వెలుగులతో తళుకులీననున్నాయి. ఇప్పటివరకూ పట్టణాలకే పరిమితమైన సోలార్ రూఫ్ టాప్ యూనిట్లు ఇక పల్లెల్లో ఏర్పాటు కానున్నాయి. గ్రామాల్లో 10 వేల సోలార్ యూనిట్ల ఏ
జిల్లాలోని 9,038 స్వ యం సహాయక సంఘాలకు రూ.529.25 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందజేసినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఐకేపీ అధికారులతో శుక్రవారం బ్యా
జిల్లాకు వెయ్యి చొప్పున ఏర్పాటు 300 కోట్ల రుణం ఇవ్వనున్న స్త్రీనిధి త్వరలో టీఎస్రెడ్కో-స్త్రీనిధి ఒప్పందం హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు పట్టణాలకే పరిమితమైన సోలార్ రూఫ్టాప్ యూనిట్ల�