పీఎం కుసుమ్.. ప్రత్యేకించి రైతులు పొలాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే స్కీం. ఈ స్కీంలో రైతులను పక్కనపెట్టి ఆంధ్రా కంపెనీకి ప్లాంట్లు కట్టబెట్టేందుకు టీజీ రెడ్కో అధికారులు పావులు కదుపుతున్నార
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన సోలార్ విద్యుత్తు ప్లాంట్లపై స్పష్టతలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పీఎం కుసుమ్ స్కీమ్లో భాగంగా రాష్ట్రంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్�
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యంగా స్వయం సహాయక సంఘాల ద్వారా వెయ్యి మెగావాట్ల సోలార్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు త్వరలో టెండర్లు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
సోలార్ విద్యుత్తే ప్రత్యామ్నాయ మార్గమని, ఈ విద్యుత్తుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని డిప్యూటి సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలోనూ నూతన విద్యుత్ పాలసీని అమలు చేస్తా�
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని ఏడువేల మంది ఉద్యోగులకు వాయిదా పద్ధతిలో ఎలక్ట్రిక్ బైకులను అందించేందుకు సిద్ధమైంది. అలాగే బస్ స్టేషన్లలో సోలార్ పవర్ ప్లాంట్లు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాల�