సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో ఎట్టకేలకు 317 జీవోకు సంబంధించి ఫైల్కు మోక్షం లభించింది. ‘నమస్తే తెలంగాణ’ కథనంతో తుదకు స్పౌజ్, మెడికల్ క్యాటగిరీల్లో 87 మందిని బదిలీ చేశారు.
జీవో-317కు సంబంధించి స్పౌజ్, మ్యూచువల్, మెడికల్ క్యాటగిరీల్లో ఇప్పటివరకు బదిలీలను పూర్తి చేయని శాఖలు ఈ నెల 28వ తేదీలోగా పూర్తి చేయాలని సర్కారు గడువు విధించింది. ఈ గడువు శుక్రవారంతో ముగియనున్నది. కానీ అంద�
Telangana | సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీలోని ఉపాధ్యాయులు, సిబ్బందికి పండుగ మురిపెం లేకుండా పోయింది. పిల్లాపాపలతో గడిపే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా సొసైటీ ఉన్నతాధికారులు సెలవుల్లో గ్రామాల్లోకి వెళ్లి అడ్మి�