సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఆర్మీ శిక్షణకు మంగళం పాడేసింది. ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా, అనాలోచిత నిర్ణయా ల ఫలితంగా ఆర్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ గురుకుల డిగ్రీ కాలేజీ, రుక్మాపూర్ సైనిక స్కూల్లో వి�
సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో ఎట్టకేలకు 317 జీవోకు సంబంధించి ఫైల్కు మోక్షం లభించింది. ‘నమస్తే తెలంగాణ’ కథనంతో తుదకు స్పౌజ్, మెడికల్ క్యాటగిరీల్లో 87 మందిని బదిలీ చేశారు.
జీవో-317కు సంబంధించి స్పౌజ్, మ్యూచువల్, మెడికల్ క్యాటగిరీల్లో ఇప్పటివరకు బదిలీలను పూర్తి చేయని శాఖలు ఈ నెల 28వ తేదీలోగా పూర్తి చేయాలని సర్కారు గడువు విధించింది. ఈ గడువు శుక్రవారంతో ముగియనున్నది. కానీ అంద�
Telangana | సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీలోని ఉపాధ్యాయులు, సిబ్బందికి పండుగ మురిపెం లేకుండా పోయింది. పిల్లాపాపలతో గడిపే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా సొసైటీ ఉన్నతాధికారులు సెలవుల్లో గ్రామాల్లోకి వెళ్లి అడ్మి�