తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన చొప్పదండి నియోజకవర్గంలో మొంథా తుపాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించ�
తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అకాల వర్షానికి తడిసి ములకలెత్తిన ధాన్యాన్ని చూపిస్తూ నిరసన �