మండలంలోని ఇందువాసికి చెం దిన ముత్తయ్య పట్టాదారు. ఇతడికి ఇందువాసి శివారులో 385/బీ/1 సర్వేనెంబర్లో ఎ.5.18గుంటల భూమి ఉన్నది. ముత్తయ్య చాలాకాలం కిందట మృతిచెందినా కూడా 09-03-2019న మృతిచెందినట్లు మరణ ధ్రువీకరణ పత్రం పొం�
వికారాబాద్ జిల్లాలోని దివ్యాంగుల సదరం క్యాంపునకు సంబంధించి ఈ నెల 17వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.
దివ్యాంగులు సదరం క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 23న మధ్యాహ్నం 12 గంటల నుంచి మీసేవా కేంద్రాల్లో స్లాట్బుక్ చేసుకోవాలన్నారు.
ఎంసెట్ ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 24 నుంచి ప్రారంభంకానున్నది. విద్యార్థులు ఈ నెల 24, 25న ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవచ్చు.