కంటి నిండా నిద్ర ఉంటేనే ఆరోగ్యం ! కానీ ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు !! ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఉండేవారే ఎక్కువగా
హైదరాబాద్,మే 27; కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి చాలా మందిలో నిద్రలేమిసమస్యను ఎదుర్కొంటున్నారు.కరోనా వచ్చి పోయినవారు, రానివారు సైతం నిద్ర సరిగా పట్టడంలేదని చెబుతున్నారు. ఈ మహమ్మారి సమయంలో రాత్రి వి�
‘ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు’ అంటారు. కానీ, కంటి నిండా నిద్రతో మనసు నిండా ప్రశాంతత లభిస్తుంది. అయితే కలత నిద్రను గడప దాటించి గాఢ నిద్రను ఆస్వాదించాలంటే అందుకు కొన్ని సూత్రాలు పాటించాలి. పడక గదిలోని మంచ�
మెదడు | ప్రస్తుతం మనలో అధిక శాతం మంది రాత్రి పూట చాలా ఆలస్యంగా నిద్రపోతున్నారు. టీవీ చూడడమో, గేమ్స్ ఆడడమో… లేదా పలు ఇతర కారణాల వల్ల కూడా అనేక మంది ఆలస్యంగా నిద్రకు ఉపక్రమిస్తున్నారు.
నిత్యం ఎవరైనా సరే.. 6 నుంచి 8 గంటల పాటు అయినా నిద్రించాలని వైద్యులు చెబుతుంటారు. దాంతో మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే నిర్దేశించిన సమయం కాకుండా రోజూ అంతకన్నా ఎక్కువ గంటలపాటు నిద్రించే వారు కూడా చాలా మందే ఉన్�
‘మీరు సిగరెట్లు తాగరు, రెగ్యులర్గా ఎక్సర్సైజులు చేస్తారు, మీ ఫ్యామిలీలో కూడా గుండెపోట్ల రిస్కు లేదు. అయినా మీకు హార్ట్ ఎటాక్ వచ్చిందా? అయితే తగినంత నిద్రపోతున్నారా లేదా చెక్ చేసుకోండి..’ అంటున్నారు �