ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చేతులెత్తిసిన కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతాభావంతో అరెస్టులు చేయిస్తుందని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర�
అన్నదాతలను రాజును చేసేందుకు కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి కోటి ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్దే అని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్కే నయీం, పార్టీ సీనియర్ నాయకుడు పైడిమర్�
ఉద్యమ నేత కేసీఆర్ 14 సంవత్సరాల అలుపెరుగని పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమరి సత్యబాబు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకు విరక్తి కలిగిందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. శనివారం కోదాడలో ఏఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన�
రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించినందున రానున్న స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి చావు దెబ్బ తప్పదని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్.కె నయీం అన్నారు.