జిల్లా పోలీస్ శాఖను భారీగా ప్రక్షాళన చేశారు. అవినీతి, వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎస్ఐలపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు జిల్లాలో ఒకేసారి 35 మంది ఎస్ఐలను బదిలీలు, పోస్టింగ్లు కల్పిస్తూ ఎస్పీ నారా�
సమావేశానికి ఆలస్యంగా వచ్చిన ఎస్సైలకు మరిచిపోలేని పనిష్మెంట్ ఇచ్చారు నిజామాబాద్ ఇన్చార్జి సీపీ సింధూశర్మ. పోలీసు గ్రౌండ్ చుట్టూ ఐదు రౌండ్లు రన్నింగ్ చేయించారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు ఇన్స్పెక్టర్లు, 13 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్స్పెక్టర్ �
‘చట్టం అందరికీ సమానమే.. ఫిర్యాదుదారులు ఎలాంటి భయం లేకుండా పోలీస్స్టేషన్ మెట్లెక్కాలి.. ఇక్కడ వారికి న్యాయం జరుగుతుందనే భరోసా ఉండాలి. మెరుగైన శాంతిభద్రతలతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుంది’ అన్న ప్ర�
ఆదిలాబాద్ పోలీస్ పరేడ్ మైదనంలో మూడోరోజైన శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 873 మంది అభ్యర్థులకు గాను 734 మంది హాజరయ్యారు.