కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) కార్యక్రమం నిర్మల్ జిల్లాలో గందరగోళంగా కొసాగుతున్నది. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్ట�
గ్రామాలు, పట్టణాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా... ఇదేమిటి సర్? అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ మొదలు కావడంతో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ మందకొడిగా సాగుతోంది. మరికొన్ని చోట్ల ని�
ఇల్లెందు నియోజకవర్గంలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏలు సైనికుల్లా పనిచేయాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియనాయక్ అన్నారు. ఆదివారం ఇల్లెందు బీఆర�
ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో ఫారాలు నింపే విషయంలో తీవ్ర అయోమయం నెలకొన్నది. దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే ప్రజలు ఏ ఫారం ఏ అవసరానికి ఉపయోగించాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బూత్ లెవల్
ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ నగర ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నది. చిత్ర విచిత్రమైన నియమాలు, నిబంధనలు ఉండటంతో ఎన్యూమరేటర్లతో పాటు ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. బీఎల్వోలకు సరైన శిక్షణ ఇవ్వకపోవడంతో ఫార
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓలు ఓటర్లకు పంపిణీ చేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలను ఉర్దూ భాషలో కూడా అందుబాటులో ఉంచాలని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాష�