ఆ ఆవరణ.. నాలుగు దశాబ్దాల కాలంలో యాభైఅయిదువేలమంది యువతులను పట్టభద్రులను చేసింది. జీవితంలోఎదిగి తీరాలనే పట్టుదలను పెంచింది. ఇక్కడి మైదానం పతకాల కార్ఖానా. ఇక్కడి లైబ్రరీ కొలువుల ఖజానా. పద్నాలుగు మందితో మొద�
Bonus payment to Singareni workers on the october 11th | ఈ నెల 11న సింగరేణి కార్మికులకు బోనస్ చెల్లించనున్నట్లు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ నెల 8న అడ్వాన్స్
ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా కానుక గత ఏడాది కంటే ఒక శాతం అదనం పండుగకు ముందే చెల్లించాలని ఆదేశం ఇతర ఖనిజాల తవ్వకాల్లోకీ సింగరేణి భవిష్యత్తు కోసం కార్యకలాపాల విస్తరణ సంస్థల ప్రైవేటీకరణ శోచనీయం సింగరేణిపై స�
సింగరేణి కార్మికులకు గుడ్న్యూస్.. లాభాల్లో 29శాతం వాటా | సింగరేణి కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది సంస్థ ఆర్జించిన లాభాల్లో 29శాతం వాటా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
కొత్తగూడెం:సెప్టెంబర్ నెలతో ముగిసిన తొలిఅర్థ సంవత్సరంలో సింగరేణి సంస్థ అద్భుతమైన వృద్దిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2020-21లో ఇదే కాలానికి బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ తొలగింపుతో పోల్చితే ఈ ఏడాది తొలి
మందమర్రి ఏరియా జీఎం చింతల రామకృష్ణాపూర్ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. భారత్ కి ఆజాద్ కా అమృత మహోత్సవంలో భాగంగా రామకృష్ణాపూర్
యైటింక్లయిన్ కాలనీ : సింగరేణి సంస్థ ఆర్జీ-2 ఏరియాలోని వకీలుపల్లి భూగర్భ గని విస్తరణకోసం చేపట్టిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం సింగరేణి కమ్యూనిటీ హాలులో జిల్లా అదనపు కలెక్�
శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ బొగ్గుగనిలో గురువారం 87 మంది కార్మిక పిల్లలకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జీఎం కార్యాలయంలో జీఎం సురేశ్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే. సురేందర్రెడ్డ�
ఇల్లెందు: సింగరేణిలో విధులు నిర్వహిస్తున్నఉద్యోగులు, కార్మికులకు సింగరేణిసంస్ధ అండగా ఉంటుందని జీఎం మల్లెల సుబ్బారావు అన్నారు. సోమవారం జీఎం కార్యాలయంలో కరోనాతో మృతిచెందిన ఉద్యోగి భార్యకు రూ.15 లక్షల ఎక్�
బొగ్గు ఉత్పత్తి | జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇల్లెందులోని సింగరేణి ఓపెన్కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాల కారణంగా ఇల్లెందు గునుల్లో ఐదు వేల టన్నుల బొగ్గ
సింగరేణి స్టాఫ్నర్స్ పోస్టుకు టగ్ ఆఫ్ వార్..! |
84 స్టాఫ్ నర్స్ పోస్టులకు సింగరేణి నోటిఫికేషన్ ఇస్తే 11,133 మంది పోటీ పడుతున్నారు. అందులో ...
సింగరేణిలో వృక్ష రోపన్ | కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం సింగరేణిలో వృక్ష రోపన్ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి ఏరియాలో మెగా హరితహారం కార్యక్రమాన్ని సింగరేణి అధికారులు నిర్వహించారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం అమల్లోకి వచ్చింది.. సింగరేణిలో ఉద్యోగులు, కార్మికుల విరమణ వయస్సు పెంపు నిర్ణయం జరిగింది. 61 ఏండ్లకు పెంచుతూ యాజమాన్యం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇంద�
సింగరేణి| సింగరేణిలో ఔట్సోర్సింగ్ సిబ్బందికి నేటినుంచి కరోనా టీకా పంపిణీ చేయనున్నారు. మొదటి డోసు వ్యాక్సినేషన్కు సంస్థకు సంబంధించిన దవాఖానల్లో అధికారులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. ఔట్సోర్సిం�