ఒడిశాలోని నైనీబ్లాక్లో ఈ ఏడాది మార్చి నుంచి బొగ్గు ఉత్పతి చేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఒడిశాలోని కోణార్లో జరుగుతున్న మూడో జాతీయ మైనింగ్ సదస్సులో భట్టి పాల్గొన్నారు.
ఔను.. ఒకే ఒక్కడు.. ఏకంగా 18,500 మొక్కలు నాటారు..! ఇన్ని మొక్కలు నాటారంటే.. ఆయనకు ఇంకేమీ పని లేదేమోనని, ఇదే పనిగా ఎంచుకున్నారేమోనని అనుకుంటే పొరబడినట్లే..!! ఆయనకు ప్రకృతి అంటే ప్రాణం.
దశాబ్దాల స్వరాష్ట్ర సాధన ఉద్యమం వివిధ దశలు దాటుకొని మలిదశ ఉద్యమంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు దగ్గరవుతున్న రోజులవి. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో యావత్ తెలంగాణ ఏకమై పిడికి
సింగరేణి థర్మల్ విద్యుత్తు ప్లాంట్ (ఎస్టీపీపీ) సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న మూడో యూనిట్ (800 మెగావాట్లు)కు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతోపాటు కేంద్ర, రాష
సింగేరణి థర్మల్ విద్యుత్తు కేంద్రం (ఎస్టీపీపీ) 100 శాతం ఫ్లైయాష్ వినియోగించిన ప్లాంట్గా గుర్తింపు పొందింది. మంచిర్యాల జిల్లా జైపూర్లోని ఎస్టీపీపీ నుంచి వెలువడే ఫ్లైయాష్ను వందశాతానికి పైగా సద్వినియ�
హైదరాబాద్: కొవిడ్ -19 మహమ్మారి సమయంలో సైతం ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మొదటి నాలుగు నెలల్లో బొగ్గు, విద్యుత్ ఉత్పత్తిలో విపరీత వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్ నుండి జూలై వరక�
బెస్ట్ పవర్ప్లాంట్ ఫెర్ఫార్మర్గా ఎంపిక హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ)/ శ్రీరాంపూర్ : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్వహిస్తున్న 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యు
హైదరాబాద్ : సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్) యాజమాన్యంలోని సింగరేని థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్.టి.సి.పి)కు దక్షిణ భారత స్థాయి “బెస్ట్ పవర్ ప్లాంట్ పెర్ఫార్మర్” అవార్డు లభించింది. ముంబైకి చె�