హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ )కు కేంద్రం బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డును ప్రదానం చేసింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని స్కోప్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్కే సింగ్ ఈ అవార్డును సింగరేణి డైరెక్టర్ డీ సత్యనారాయణరావుకు అందజేశారు.