న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు మళ్లీ కొండెక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల పెరుగుదలతో దేశీ మార్కెట్ లోనూ బంగారం, వెండి ధరలు భారమయ్యాయి. ఎంసీఎక్స్ లో మంగళవారం పదిగ్రాముల బంగారం రూ 49,121కు చేర
Gold price in India: అంతర్జాతీయంగా విలువైన లోహాల ధర స్వల్పంగా పెరుగడమే ఇవాళ పసిడి ధర స్వల్పంగా పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
న్యూఢిల్లీ: వరుసగా పెరుగుతూ వచ్చిన అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా చౌకయ్యాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం బంగార