రూ.500 పెరిగిన తులం ధర కిలో వెండి రూ.1000 అధికం న్యూఢిల్లీ/హైదరాబాద్, మే 7: బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. దేశీయంగా పెళ్ళిళ్ళ సీజన్ ప్రారంభం కావడంతో అనూహ్యంగా అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొన్నది. దీం�
ముంబై ,మే 4: బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. నిన్న దాదాపు రూ.600 పెరిగి రూ.47,300 దాటిన 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్, ఇవాళ అతి స్వల్పంగా క్షీణించాయి. దీంతో రూ.47,300 దిగువకు వచ్చాయి. నిన్న రూ.2వేలకు పైగా పెరిగిన గోల్డ్ న�
Gold price: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.69 పెరిగి రూ.46,906కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర 46,837 వద్ద ముగిసింది.
Gold price: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. గత వారం రూ.47 వేల మార్కును దాటిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ రూ.47 వేల దిగువకు వచ్చింది. ఢిల్లీలో ఇవాళ తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.81 తగ్గి రూ.46,796కు చేరి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రూ.47 వేల మార్కును దాటిన బంగారం ధర ఇవాళ మళ్లీ దిగి వచ్చింది. ఢిల్లీలో మంగళవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.305 తగ్గి రూ.46,756కు చేరింది. క్రితం ట్రేడ్లో త�
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.130 తగ్గి రూ.46,093కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,223 వద్ద ముగిసి
న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధర ఇవాళ ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.57 తగ్గి రూ.46,070కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం �
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ కూడా 10 గ్రాముల 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.587 పెరిగి
న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరలు ఇవాళ ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.15 తగ్గి రూ.44,949కి చేరింది. క్రితం ట్రేడ్ల�