Road Accident | రాజస్థాన్ సికార్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందగా.. మరో 35 మందికిపైగా గాయపడ్డారు. సేల్సర్ నుంచి లక్ష్మణ్గఢ్కు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఫ్�
రాజస్థాన్లో అర్ధరాత్రి భూమి కంపించింది (Earthquake). శనివారం అర్ధరాత్రి 11.47 గంటలకు సికార్, చురు, నాగౌర్ జిల్లాల్లో కొన్ని సెకన్లపాటు భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 4.2గా నమోదయింది.
Road Accident | కారు, ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ సికార్ జిల్లా ఫతేపూర్ షెకావతిలోని ఓ వంతెనపై ఆదివారం ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. కారులో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు సహా ఏ�
రాజస్థాన్, మహారాష్ట్రలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) ఎనిమిది మంది మరణించారు. రాజస్థాన్లో (Rajasthan) సికార్ జిల్లాలో శ్రీమాధోపుర్లో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది.
Govind Singh | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటల నుంచి జనం పోలింగ్ కేంద్రాల తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (RPCC) �