తమవారి బూడిదనైనా ఇవ్వండి సారు అంటూ సిగాచి పేలుడులో గల్లంతైన వ్యక్తుల కుటుంబ సభ్యు లు అధికారులను కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమ పేలుడులో మ�
పక్కనున్నవి ట్రాన్స్పోర్టులో వచ్చిన బాక్సులు కాదు.. మృతుల మాంసపు ముద్దులున్న బాక్సులు... ఔను, మీరు విన్నది నిజమే. సిగాచి పరిశ్రమలో సంభవించిన భయంకరమైన పేలుడులో ఛిద్రమైన కార్మికులు, సిబ్బంది శవాలివి. ముక్క
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు నేతృత్వంలో హైలెవల్ కమిటీ సందర్శించింది. సీఎస్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల
వారంతా జూన్ 30న ఉదయం 9.18 గంటల వరకు బతికే ఉన్నారు. పొట్టకూటి కోసం పరిశ్రమలో డ్యూటీకోసం వచ్చిన సగటు జీవులు వీరు. ఆ క్షణంలో జరిగిన భయంకరమైన ఒక్క పేలుడు వారి జీవితాలకు చివరి క్షణంగా మార్చింది. అతి భయంకరమైన అగ్ని
Pashamylaram : హైదరాబాద్/ సంగారెడ్డి, జూలై 1(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సోమవారం ఉదయం చోటు చేసుకున్న ప్రమాదం తెలుగు రాష్ర్టాల్లో విషాదం నింపింది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఇ�