సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ శనివారం కన్నీటి సంద్రంగా మారింది. హైదరాబాద్లోని ముషీరాబాద్ ఇందిరానగర్కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు గ్యార ధనుశ్(20), గ్యార లోహిత్ (17), బన్సీలాల్పేటకు చెందిన చీక�
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా శనివారం రూ.50లక్షలు పట్టుబడ్డాయని సీపీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడుతూ.
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా తొలిరోజు సజావుగా ఇంటర్ పరీక్ష జరిగాయి. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు సజావుగా జరిగాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా తొలి రోజు 11,039 మంది విద్యార్థుల�
విధి నిర్వహణలో అలసత్వం వహించద్దని, ప్రతి అధికారి నిజాయితీగా పనిచేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. గురువారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో గజ్వేల్ డివిజన్ పోలీస్ అధికారులతో పెండిం�
సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని.. ప్రజలు రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సిద్దిపేట సీపీ అనురాధ సూచించారు.