రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్లో వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులతో ప్రజలకు అందిస్తున్న వైద్
తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు అత్తగారి ఇంటి నుంచి భర్తతో కలిసి సంబురంగా బయలుదేరిన ఆమె, తల్లిగారి ఇంటికి చేరకముందే మార్గమధ్యలో దంపతులిద్దరూ వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో విష�