ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడటం ఉత్తమమని కోటగిరి ఎస్సై సునీల్ వాహనదారులకు సూచించారు. పోతంగల్ మండల కేంద్రంలో ఎస్సై, పోలీస్ సిబ్బంది, స్థానికులతో కలసి గురువారం హెల్మెట్ ధరించి అవగాహన ర్యాలీ నిర్వహి�
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోటగిరి ఎస్సై సునీల్ అన్నారు. సీపీ చైతన్య కుమార్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల నిర్మూలన పై బుధవార�
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోటగిరి ఎస్సై సునీల్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో మత్తు పదార్థాల నిర్మూలన పై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు.