ఎలాంటి కేసులనైనా ఛేదించే పోలీసులు.. కొన్ని సందర్భాల్లో కొన్ని కేసులు సవాలుగా మారుతుంటాయి. అలాంటిదే ఈ కేసు కూడా. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండ లం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో మృతి చెందిన ఎస్సై �
కామారెడ్డి జిల్లాలో ఎస్సై, మహిళా కానిస్టేబుల్తో పాటు మరో యువకుడు మృతి చెందిన ఘటన మిస్టరీగా మారింది. ఎస్సై సాయికుమార్ (33)కు వృత్తిపరంగా మంచి జీవితం ఉంది. గర్భిణి అయిన భార్య, కుమారుడు ఉన్నారు. ఆత్మహత్య చేస�
అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో ముగ్గురు మృతి చెందడం ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. అందులో ఎస్సై, మహిళా కానిస్టేబుల్ ఉండడం పోలీసు వర్గాలను కలవరపాటుకు గురి చేసింది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్ (33), బీబీపేట�
కామారెడ్డి జిల్లా (Kamareddy) అడ్లూరు ఎల్లారెడ్డి పెద్దచెరువులో భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ (SI Saikumar) మృతదేహం లభించింది. ఇప్పటికే అదే చెరువులో బీబీపేట పీఎస్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, బీబీపేట సహకార సంఘం�
ఆలయంలో చోరీకి వచ్చిన ఓ దొంగ హుండీ నుంచి సొమ్మును కాజేయడానికి యత్నించి అక్కడే ఇరుక్కుపోయాడు. హుండీలో తన ఎడమ చేయి ఇరుక్కోవడంతో రాత్రంతా అక్కడే ఉండిపోయాడు.
Hyderabad | అప్పుడే పుట్టిన పసికందును అపార్ట్మెంట్ ఆవరణలో వదిలేసి వెళ్లిపోయారు తల్లిదండ్రులు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఘటనాస్థలికి చేరుకుని ఆ పసిపాప ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన కుషాయిగూడ పోలీసు స్ట�