బుధ, గురువారాల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ స్థానిక ప్రజలను అప్రమత్తం చేశార
ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కులకచర్ల ఎస్సై రమేశ్ అన్నారు. సోమవారం కులకచర్ల మండల పరిధిలోని ఘనపూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామస్తులకు చట్టాలపై అవగాహ�
వరి కొయ్యలకు నిప్పుపెట్టబోయి ఓ రైతు ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం..
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆరో టౌన్ పోలీస్స్టేషన్లో విచారణ కోసం తీసుకొచ్చిన ఇద్దరు అనుమానితులు సిబ్బంది కండ్లుగప్పి తప్పించుకుపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. కొన్ని రోజులుగా వరుసగా చోరీ ఘటనలు జ�
తెలంగాణ-ఏపీ సరిహద్దులో పారుతున్న తుంగభద్ర నదికి రెండు వైపులా ఉన్న ప్రాంతాల అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి ఫోర్జరీ సంతకాలతో రూ.50 వేల చొప్పున ఆరుసార్లు (రూ.3లక్షలు) డ్రా చేసి, మరో రూ.50 వేలు డ్రా చేస్తుండగా తల్లీ కొడుకును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.